Exclusive

Publication

Byline

టాలీవుడ్ రిట‌ర్న్ గిఫ్ట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ కౌంట‌ర్ - ఇక‌పై సినిమా ప్ర‌తినిధుల‌తో చ‌ర్చ‌లు బంద్ - థియేట‌ర్ల ఆదాయంపై ఆరా

భారతదేశం, మే 24 -- థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం టాలీవుడ్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు రిలీజ్ టైమ్‌లోనే థియేట‌ర్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌పైకి కావ‌డంత... Read More


భయం తొలగిన రోజే విజయం నీ సొంతమవుతుంది: జానకి కథ చదివితే మీకిది బాగా అర్థమవుతుంది

Hyderabad, మే 24 -- ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయంలో నిశ్శబ్దంగా మనల్ని వెనక్కి లాగే భయాలు ఉంటాయి. "నాకా శక్తి లేదు", "వాళ్లంతా నన్ను నమ్మరు", "నేను ఓడిపోతానేమో" అనే సందేహాలు మన మనసులో పుట్టుకొస్తాయి. ... Read More


నిన్ను కోరి మే 24 ఎపిసోడ్: విరాట్‌ను దెబ్బకు దెబ్బ తీసిన చంద్రకళ- శృతి ఒంటిపై వేడి నీళ్లు- చంద్రను తిట్టిన జగదీశ్వరి

Hyderabad, మే 24 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో గుడికి చంద్రకళ, విరాట్ వెళ్తారు. ఆచారం అని చెప్పి చంద్రకళను చెప్పులు లేకుండా నడిచేలా చేస్తాడు విరాట్. దాంతో చంద్రకళ చెప్పులు విడిచేసి రోడ్డు మీ... Read More


మీకు ఇష్టమైన జంతువు మీ వ్యక్తిత్వం గురించి ఏం చెబుతుందో తెలుసా? సరదాగా ఓ లుక్కేసి తెలుసుకోండి!

Hyderabad, మే 24 -- చాలా మందికి ఒక అభిమాన జంతువు ఉంటుంది. అది కేవలం చూడటానికి బాగుందని మాత్రమే కాకుండా కొన్నిసార్లు ఆ జంతువుల లక్షణాలను బట్టి కూడా అది మన ఫేవరెట్ జంతువుగా మారుతుంది. అంతేకాదు చాలా సార్... Read More


నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే జాబ్, అప్లికేషన్ ఫ్రీ!

భారతదేశం, మే 24 -- ీరు సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీ కోసం ఓ గుడ్‌న్యూస్ ఉంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ) డిప్యూటీ మేనేజర్(టెక్... Read More


టెన్త్​, ఐటీఐ అర్హతతో 45 ఉద్యోగాలు - ఈసీఐఎల్ హైదరాబాద్‌ నుంచి నోటిఫికేషన్, వివరాలివే

Telangana,hyderabad, మే 24 -- హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 45 టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందుకు అర్హులైన వారి ... Read More


కరోనా దృష్ట్యా కడపలో టీడీపీ మహానాడు వాయిదా వేయండి, జాయింట్ కలెక్టర్ కు వైసీపీ విజ్ఞప్తి

భారతదేశం, మే 24 -- రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... కడపలో జరగనున్న మహానాడు సభను వాయిదా వేసేందుకు చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరుతున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలు రవీంద్రనాథ్... Read More


2025 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ఓ నిర్ణయించిన వడ్డీ రేటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం; వడ్డీ రేటు ఎంతంటే?

భారతదేశం, మే 24 -- ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 2025 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతంగా ఈపీఎఫ్ఓ నిర్ధారించింది. ఈపీఎఫ్ఓ ప్రతిపాదనకు శనివారం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ... Read More


జూన్ 2 నుంచి రంగంలోకి 'గ్రామ పాలన అధికారులు'.. వీరు ఏం చేస్తారు.. 8 ముఖ్యమైన అంశాలు

భారతదేశం, మే 24 -- గతంలో రాష్ట్రంలో గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ)లు ఉండేవారు. వీరు భూములకు సంబంధించిన క్షేత్రస్థాయి రికార్డులను నిర్వహించేవారు. అలాగే పలు ప్రభుత్... Read More


రెండేళ్ల త‌ర్వాత ఓటీటీలోకి ర‌వితేజ హీరోయిన్ మ‌ల‌యాళం మూవీ - కామెడీ సినిమానే కానీ క్లైమాక్స్ మాత్రం థ్రిల్లింగ్‌!

భారతదేశం, మే 24 -- మ‌ల‌యాళం కామెడీ డ్రామా మూవీ మ‌ధుర మ‌నోహ‌ర మోహం స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. శ‌నివారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. 2023లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ... Read More